శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అర్జున్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడుతున్న బాలుడు శ్రీతేజ్ (Sri Tej)ను ఆయన పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. మెరుగైన…