పహల్గాం ఉగ్రదాడి.. రాష్ట్రపతితో అమిత్‌ షా కీలక భేటీ.. ఏం జరుగుతోంది?

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) ఘటనను తీవ్రంగా పరిగణించిన భారత్‌ ఇక దాయాదిపై దయ చూపడం మానేయాలని ఫిక్స్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆ దేశంతో దౌత్య సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఆ దేశ పౌరులను…