Telangana: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా

బీజేపీ మేనిఫెస్టో అమిత్ షా విడుదల చేశారు. ‘మన మోదీ గ్యారంటీ.. బీజేపీ భరోసా’ పేరుతో మేనిఫోస్టే రిలీజ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. కాళేశ్వరం రూపంలో నిధులన్నీ కేసీఆర్‌కు చేరాయని ఆరోపించారు. ఈ 9 ఏళ్లల్లో…