ORR అక్రమాలపై సీఎం సీరియస్​

పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినెట్‌ సమావేశంలో చర్చించి కేసును సీబీఐకి లేదా దర్యాప్తు సంస్థకు అప్పగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయానికి…