విద్యార్థులకు అలర్ట్.. ‘ఇంటర్‌ ఫస్టియర్‌ పబ్లిక్‌ పరీక్షలుండవు’

ఇంటర్ విద్యార్థులకు అలర్ట్. ఇంటర్‌ విద్యలో కీలక సంస్కరణలకు ఏపీ సర్కార్ సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు (Intermediate Exams) తొలగించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా…