AP : పదో తరగతి ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేస్కోండి

ఏపీ విద్యార్థులకు అలర్ట్. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు (AP SSC Results 2025) విడుదలయ్యాయి. ఆన్‌లైన్‌లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచినట్లు మంత్రి…