రైతు బంధు ఇవ్వడంలో జాప్యమెందుకు: KTR
గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు.. జాప్యం ఎందుకు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (BRS Working President KTR) నిలదీశారు.…
AP Agriculture Budget: రైతన్నకు పెద్దపీట.. వ్యవసాయరంగానికి రూ.రూ.43,402 కోట్లు
ManaEnadu: ఏపీ అసెంబ్లీ(Assembly Sessions) సెషన్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యయసాయరంగానికి సంబంధించి ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Acchennaidu) వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించి పద్దును అసెంబ్లీ ప్రవేశపెట్టారు. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను…








ఈడీకి భయపడం.. మోదీకి భయపడం: KTR
అసెంబ్లీ సమావేశాల చరిత్ర(History of Assembly Sessions)లో ఎప్పుడూ చెప్పని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అబద్ధాలు చెప్పిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. అసెంబ్లీ సెషన్స్ ముగిసిన తర్వాత ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్(Assembly Media Point)లో మాట్లాడారు.…