Bhadradri: నేడు భద్రాద్రి రాముడి మహాపట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్

భద్రాచలం(Bhadrachalam)లోని శ్రీ సీతారామచంద్రస్వామి(SithaRamaChandramurthy) ఆలయంలో సోమవారం (ఏప్రిల్ 7) మహాపట్టాభిషేకం(Maha Pattabhishekam) జరగనుంది. ఈమేరకు ఉదయం 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు కళ్యాణ మండపంలో అభిషేక…