Bhairavam Ott: ఈ అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ‘భైరవం’

తెలుగు సినీ ప్రియులకు శుభవార్త. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas), మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohith) ప్రధాన పాత్రల్లో నటించిన హై-ఓక్టేన్ యాక్షన్ డ్రామా ‘భైరవం(Bhairavam)’ గురువారం అర్ధరాత్రి (జులై 18) నుంచి ఓటీటీలోకి రానుంది. ఈ…