అస్సాంలో హిందూ ఆలయ నిర్మాణాన్ని అడ్డుకున్న బంగ్లా సైన్యం

బంగ్లాదేశ్ ఆర్మీ భారత్ ను కావాలనే రెచ్చగొడుతోంది. ఇప్పటికే సరిహద్దుల్లో కిల్లర్ డ్రోన్లను(Killer drones) మోహరించిన బంగ్లాదేశ్ తాజాగా మరో దుస్సాహసం చేసింది. భారత్ బోర్డర్ లోకి వచ్చి ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించిన బంగ్లాదేశ్ బోర్డర్…