Pahalgam Attack: పహల్‌గామ్ టెర్రర్ ఎటాక్.. భారత్ తీసుకున్న నిర్ణయాలివే!

జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్‌(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి(Terror Attack)లో 26 మంది ప్రాణాలను కోల్పోయిన భారత్.. ఈ దాడి ఘటనలో బయటి దేశం ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు(Investigation)లో తేలింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌(Pakistan)పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన…