Yusuf Pathan: బీసీసీఐ నిర్ణయంపై యూసుప్ పఠాన్ హర్షం
2025 ఛాంపియన్ ట్రోపీ (Champions Trophy) పాకిస్థాన్ లో జరగుతుండగా.. దీనికి భారత క్రికెటర్లను పంపించేది లేదని బీసీసీఐ (BCCI)తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై పాక్ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా హైబ్రిడ్ మోడల్ లో ఆడేందుకు అంగీకరించింది.…
ఇష్టం లేకపోతే ఇండియాకు రాకండి.. పీసీబీకి భజ్జీ కౌంటర్
Mana Enadu : పాకిస్థాన్ వేదికగా 2025 లో చాంపియన్స్ ట్రోపీ Champions Trophy నిర్వహణ ఇంకా అనుమానంగానే ఉంది. పాకిస్థాన్ లో టోర్నీ పెడితే తాము ఆడేది లేదంటూ బీసీసీఐ తేల్చి చెప్పేసింది. హైబ్రిడ్ మోడ్ లోనే ఆడతామని కూడా…