ముచ్చింతల్లో శ్రీ రామానుజాచార్యుల బ్రహ్మోత్సవాలు.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో శ్రీ రామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్ 2024 నిర్వహిస్తున్నారు. మంగళవారం నుంచి మార్చి 1 వరకు శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సమతా కుంభ్…