AP:2027 మార్చిలోగా పోలవరం పూర్తి..  షెడ్యూల్‌ ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు

ManaEnadu:పోలవరం ప్రాజెక్టుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) కీలక ప్రకటన చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసే టార్గెట్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. 2027 మార్చిలోగా పోలవరం ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని…