మన్మోహన్ పార్థివదేహానికి ‘తెలుగు’ ముఖ్యమంత్రుల నివాళులు

Mana Enadu : మాజీ ప్రధాని, ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అనారోగ్య కారణాలతో గురువారం రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. పార్థివదేహాన్ని దిల్లీలోని ఆయన నివాసంలో ఉంచగా ప్రముఖులు సందర్శిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ…