తిరుపతి ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట (Tirupati Stampede) ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం (Compensation) ప్రకటించింది. ఈ విషయాన్ని రాషఅట్ర మంత్రి అనగాని…