కారుకు సీటు క‌ష్ట‌మే..పొంగులేటి చేతిలో ఖ‌మ్మం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో త‌న రాజ‌కీయ జీవితం ప్రారంభించారు. క‌మ్యూనిస్టుల కంచుకోట‌లో..అది తెలంగాణ సెంటిమెంట్ బ‌లంగా వీస్తున్న రోజుల్లోనే ఖ‌మ్మం పార్ల‌మెంట్ గెలిచిన ఏకైక వ్య‌క్తి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి. త‌ర్వాతి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో భాగంగా కారు గూటికి చేరారు. 2019లో జ‌రిగిన…