ప్రజా సమస్యలపై నా పోరాటం ఆగదు: మడుపల్లి గోపాలరావు

ఎర్రజెండాను అణిచివేసే ధైర్యం ఎవరికీ లేదని, ఒకవేళ అదే చేయాలనుకుంటే ఎర్రజెండా మరింత ఎరుపెక్కుతుందని సీపీఎం కీలక నేత మడుపల్లి గోపాలరావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.…