Indian Navy: భారత నేవీ అమ్ములపొదిలోకి మరో రెండు వార్ షిప్స్
భారత నావికాబలం(Indian Navy) మరింత రెట్టింపు కానుంది. వైజాగ్(Visakhapatnam) తీరంలో ఈరోజు (ఆగస్టు 26) ఉదయగిరి, హిమగిరి అనే యుద్ధనౌకలు నావికాదళంలో చేరనున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) ఈ వార్ షిప్(Warships)లను జాతికి అంకితం…
100 మంది ఉగ్రవాదులు హతం.. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుంది: Rajnath Singh
‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’లో 100 మంది ఉగ్రవాదులు(Terrorists) హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ(All-party meeting) నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్(Defense Minister Rajnath…
పహల్గామ్ ఉగ్రదాడికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం: రాజ్నాథ్ సింగ్
జమ్మూకశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో టూరిస్టులపై లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడి(Terror Attack)ని భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకూ 28 మంది మరణించగా.. ఇందులో ఇద్దరు విదేశీయులు (Nepal, UAE) ఉన్నారు. మరో 20 మందికిపైగా పౌరులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రక్షణశాఖ…









