దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు వీరే
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ (Delhi Assembly Polls 2025) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. …
దిల్లీ అసెంబ్లీ పోరుకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ పోరు (Delhi Assembly Elections 2025)కు రంగం సిద్ధమైంది. బుధవారం రోజున ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 1.56 కోట్ల మందికిపైగా…








