దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు వీరే

దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ (Delhi Assembly Polls 2025) ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.  మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. …

త్వరలోనే దిల్లీ సీఎం అరెస్టు : కేజ్రీవాల్‌

Mana Enadu : దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హస్తినలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మరోసారి రాజధానిలో గద్దెనెక్కాలని అధికార ఆప్ పార్టీ ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారైనా అక్కడ జెండా పాతాలని బీజేపీ ప్రణాళికలు…