BIG BREAKING: పాక్ మిసైళ్ల దాడి.. ఢిల్లీ-పంజాబ్ మ్యాచ్ రద్దు

IPLలో భాగంగా ధర్మశాల వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్(DC vs PBKS) మధ్య జరుగుతున్న మ్యాచ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. జమ్మూలో పాకిస్థాన్ అనూహ్యంగా దాడులు(Pakistan’s unexpected attacks) చేయడంతో భారత హైకమిషన్ ఆదేశాల మేరకు మ్యాచును రద్దు(Cancel the match)…