Anil Ambani: మనీలాండరింగ్ ఆరోపణలు.. అనిల్ అంబానీకి ఈడీ సమన్లు

ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ(Anil Ambani)కి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు(Summons) జారీ చేసింది. రూ.17,000 కోట్ల విలువైన రుణ మోసం(Loan Fraud) కేసులో ఆయనను ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరు…