PMFBY: నేడు రైతుల ఖాతాల్లోకి ప్రధాన మంత్రి ఫసల్ బీమా నగదు

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద పంట బీమా నిధులు ఈరోజు (ఆగస్టు 11) విడుదల కానున్నాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది రైతుల(Farmers)కు రూ.3,200 కోట్ల పంట బీమా నిధులను కేంద్ర ప్రభుత్వం(Central…

PM Kisan: పీఎం కిసాన్ 20వ విడత విడుదల.. మీ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్(PM Kisan) సమ్మాన్ నిధి పథకం 20వ విడత చివరికి విడుదలైంది. ఆగస్ట్ 2 (శనివారం), 2025 న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన బహిరంగ సభలో ఈ వాయిదాను…

PM Kisan: రైతులకు శుభవార్త: పీఎం కిసాన్ 20వ విడత విడుదలకు డేట్ ఫిక్స్.. మీ ఖాతాలో డబ్బు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!

రైతుల(Farmer)కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) పథకానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. 9.7 కోట్ల మంది అర్హులైన రైతులు ఎదురుచూస్తున్న 20వ విడత రుసుము విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…

PM Kisan: రైతులకు అదిరే శుభవార్త.. మీ అకౌంట్లలో డబ్బులు పడేది ఎప్పుడంటే..!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు(farmers) ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN) 20వ విడత నిధుల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 19 విడతలుగా నగదు బదిలీ చేసిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా 20వ విడత నిధులను విడుదల…

బోనస్‌ అక్రమాలకు ఇక నుంచి ఐరిస్‌తో చెక్‌!

ధాన్యంలో తేమశాతాన్ని పరీక్షించుకోవాలి. సన్నాలైతే బియ్యం గింజ పొడవు 6ఎంఎం, వెడల్పు 2 ఎంఎం ఉండాలనే నిబంధన అయితే ఉంది. ఇందుకు ప్యాడీ హస్కర్, గ్రెయిన్​ కాఫర్​లను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అగ్రికల్చర్​ ఏఈవోలు, సహకార…