Operation Sindoor: పాకిస్థాన్ కుటిలబుద్ధిని ఎండగట్టిన భారత్

ఆపరేషన్‌ సిందూర్‌లో (Operation Sindoor) భాగంగా పాకిస్థాన్‌(Pakistan)లోని ఉగ్ర స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నామని, సైనిక స్థావరాలు కాదని భారత్‌ మరోసారి స్పష్టం చేసింది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలకు తొలుత పాకిస్థాన్‌ తెరలేపిందని పేర్కొంది. ఏప్రిల్‌ 22న పహల్గాం(Pahalgam)లో పాక్‌ ఉగ్రమూకల దాడితో…

Pahalgam Attack: పహల్‌గామ్ టెర్రర్ ఎటాక్.. భారత్ తీసుకున్న నిర్ణయాలివే!

జమ్మూకశ్మీర్‌(J&K)లోని పహల్గామ్‌(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి(Terror Attack)లో 26 మంది ప్రాణాలను కోల్పోయిన భారత్.. ఈ దాడి ఘటనలో బయటి దేశం ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు(Investigation)లో తేలింది. దీంతో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌(Pakistan)పై పలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. దేశ భద్రతకు సంబంధించిన…