Bridge Collapses: గుజరాత్‌లో వంతెన కూలిన ఘటనలో 10కి చేరిన మృతులు

గుజరాత్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం(Accident) చోటు చేసుకుంది. వడోదర (Vadodara) జిల్లాలోని మహిసాగర్‌ నది (Mahisagar river)పై ఉన్న గంభీర్‌ వంతెన (Gambhira bridge) బుధవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Bridge Collapses). ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణాలు సాగిస్తున్న నాలుగు…