ఏపీలో మరోసారి విగ్రహాల కూల్చివేత.. ఈసారి కోదండ రామాలయం టార్గెట్

గత రెండు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని కొన్ని ఆలయాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా మే ప్రారంభంలో జరిగిన గోడ కూలి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. భక్తుల…