యాదాద్రిలో YTDA బోర్డు.. ‘స్పీడ్‌’ ప్రాజెక్టులపై సమీక్షలో CM రేవంత్ వెల్లడి

Mana Enadu: తెలంగాణలోని అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదగిరి గుట్ట ఒకటి. ఈ ఆలయాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. తిరుమల వేంకటేశుడి ఆలయం తరహాలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అయితే తిరుమల మాదిరి ప్రత్యేక బోర్డు మాత్రం యాదాద్రి దేవస్థానానికి లేదు.…