Mumbai Indians: ఉత్కంఠ పోరులో ముంబై విజయం.. రేపు పంజాబ్‌తో ఢీ

వారెవ్వా వాట్ ఏ మ్యాచ్.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో చివరకు విజయం ముంబై ఇండియన్స్‌(MI)నే వరించింది. ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్…

శుభ్​మన్​తోపాటు మరో ముగ్గురు క్రికెటర్లకు సమన్లు!

పోంజీ కుంభకోణం (Ponzi scam) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గుజరాత్​తోని బీజెడ్‌ గ్రూప్‌ సంస్థ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లు సేకరించింది. ఇందులో పలువురు క్రికెటర్లు సైతం పెట్టుబడులు…