Mumbai Indians: ఉత్కంఠ పోరులో ముంబై విజయం.. రేపు పంజాబ్తో ఢీ
వారెవ్వా వాట్ ఏ మ్యాచ్.. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఎలిమినేటర్ మ్యాచ్ అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్ చేసింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచులో చివరకు విజయం ముంబై ఇండియన్స్(MI)నే వరించింది. ఐపీఎల్లో భాగంగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్…
శుభ్మన్తోపాటు మరో ముగ్గురు క్రికెటర్లకు సమన్లు!
పోంజీ కుంభకోణం (Ponzi scam) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. గుజరాత్తోని బీజెడ్ గ్రూప్ సంస్థ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని ప్రజలను మోసం చేసి రూ.6 వేల కోట్లు సేకరించింది. ఇందులో పలువురు క్రికెటర్లు సైతం పెట్టుబడులు…








