Sedney Test Day-3: ఆసీస్‌కు 91 రన్స్.. భారత్‌కు 7 వికెట్లు.. గెలుపెవరిది?

బోర్డ‌ర్‌-గ‌వాస్క‌ర్ ట్రోఫీ (BGT) సిరీస్‌లో భాగంగా సిడ్నీ(Sydney) వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా(Team India) 157 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. 141/6 ఓవ‌ర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆట కొన‌సాగించిన భార‌త జ‌ట్టు మ‌రో 16 ప‌రుగులు…