INDvsENG 3rd T20: భారత్ ఓటమి.. కోచ్ గంభీర్‌ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్!

ఇంగ్లండ్‌(England)తో జరిగిన మూడో వన్డేలో టీమ్ఇండియా(Team India)కు షాక్ తగిలిన విషయం తెలిసిందే. మంగళవారం రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ 26 పరుగులతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 171/9 రన్స్ చేయగా..…