INDIA : పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam Attack)కు ప్రతీకారంగా ఆ దేశంతో ఉన్న సంబంధాలను భారత్ పూర్తిగా తెంపేసుకుంటోంది. ఇప్పటికే భారత్ లో ఉన్న ఆ దేశ పౌరులందర్నీ తమ స్వస్థలాలకు పంపిస్తోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అటారీ సరిహద్దు…
మేం దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని షెహబాజ్ ప్రకటన
జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యటకులను పాకిస్థాన్ పొట్టన పెట్టుకుందంటూ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందంటూ బల్లగుద్ది చెబుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంతో…
పాకిస్థానీయులను పంపేయండి… రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశాలు
జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్ ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలకు ఫుల్ స్టాప్…
ఉగ్రదాడి వేళ పాకిస్థాన్ మిసైల్ టెస్ట్.. భారత్ హై అలర్ట్
జమ్ముకశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) చేసిన పాకిస్థాన్ అంతటితో ఆగకుండా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉగ్రదాడి అనంతరం దాయాది దేశంతో భారత్ దౌత్య సంబంధాలు తెంపుకోవడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశ ఆర్మీతో పాటు ఎయిర్ఫోర్స్,…










