INDIA : పాకిస్థాన్‌ యూట్యూబ్‌ ఛానెళ్లను బ్యాన్ చేసిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడి ఘటన (Pahalgam Attack)కు ప్రతీకారంగా ఆ దేశంతో ఉన్న సంబంధాలను భారత్ పూర్తిగా తెంపేసుకుంటోంది. ఇప్పటికే భారత్ లో ఉన్న ఆ దేశ పౌరులందర్నీ తమ స్వస్థలాలకు పంపిస్తోంది. మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దు, వాఘా-అటారీ సరిహద్దు…

మేం దేనికైనా రెడీ.. పాక్ ప్రధాని షెహబాజ్ ప్రకటన

జమ్ముకశ్మీర్ లో పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యటకులను పాకిస్థాన్ పొట్టన పెట్టుకుందంటూ భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఉగ్రదాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందంటూ బల్లగుద్ది చెబుతోంది. ఈ క్రమంలోనే ఆ దేశంతో…

పాకిస్థానీయులను పంపేయండి… రాష్ట్రాలకు అమిత్ షా ఆదేశాలు

జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లో పర్యటకులపై ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దాడి వెనక పాకిస్థాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్ ఆ దేశంతో అన్ని రకాల సంబంధాలకు ఫుల్ స్టాప్…

ఉగ్రదాడి వేళ పాకిస్థాన్ మిసైల్ టెస్ట్.. భారత్ హై అలర్ట్

జమ్ముకశ్మీర్​ పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) చేసిన పాకిస్థాన్ అంతటితో ఆగకుండా కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఉగ్రదాడి అనంతరం దాయాది దేశంతో భారత్ దౌత్య సంబంధాలు తెంపుకోవడంతో పాక్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ దేశ ఆర్మీతో పాటు ఎయిర్​ఫోర్స్,…