IND vs ENG 1st Test: పంత్ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్(Rishabh Pant) బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు, 12 ఫోర్ల సాయంతో 134 రన్స్ చేసిన ఈ లెఫ్టాండర్..…