Indw vs Engw 1st ODI: అదరగొట్టిన దీప్తి శర్మ.. తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ జయభేరి

టీమ్ఇండియా మహిళల క్రికెట్( India Women) జట్టు మరోసారి సత్తా చాటింది. సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్‌లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో ఇంగ్లండ్‌(England)ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0…