IND-W vs ENG-W: తొలి టీ20లో భారత్ జయభేరి.. 97 రన్స్‌ తేడాతో ఇంగ్లండ్ చిత్తు

ఇంగ్లండ్‌ ఉమెన్స్‌(England Womens)తో జరిగిన మ్యాచులో భారత మహిళల(India Womens) జట్టు అదరగొట్టింది. వారి సొంతగడ్డపై ఇంగ్లిష్ జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 113…