Good News: భూమి లేని పేదలకు త్వరలోనే సర్కారు నిర్ణయం

నిరుపేద కుటుంభాలకు డిసెంబర్ 28వ తేదీ నుంచి ఏడాదిగా రూ.12వేలు అందజేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. ప్రతి పక్ష పార్టీలు వాస్తవాలను…