YS Jagan: మళ్లీ జనంలోకి జగన్.. వైసీపీ కీలక నిర్ణయం

వైఎస్ఆర్సీపీ(YSRCP) అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ(AP)లో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు జగన్ మరోసారి ప్రజల్లోకి రానున్నారు. వచ్చే ఏడాది జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం…