One Nation One Election: జేపీసీ కమిటీ సభ్యుల సంఖ్య 39కి పెంపు.. ఛైర్మన్‌గా బీజేపీ ఎంపీ

ఒకే దేశం, ఒకే ఎన్నికలు(One Nation, One Election bill) జమిలి ఎన్నికలు అనే అంశంపై ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (Join Parlimentary Committee)ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో గురువారం 31 మంది సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే.…

Jamili Elections: జమిలి ఎన్నికలపై జేపీసీ ఏర్పాటు

కేంద్ర ప్రభుత్వం(Central Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకురావాలని భావిస్తున్న జమిలి ఎన్నికల(Jamili Elections)పై మరో ముందడుగు పడింది. ఇప్పటికే మంగళవారం లోక్ సభ(Lok Sabha)లో జమిలి ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం.. ఆ బిల్లు(Bill) తీర్మానంపై సాధారణ మెజారిటీ…