దాడి చేసింది ఉగ్రవాదులు కాదు.. పాక్ SSG కమాండోలు : JK మాజీ డీజీపీ

జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల దాడి (Pahalgam Terror Attack)లో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పురుషులే లక్ష్యంగా ముఖ్యంగా హిందువులపై దాడికి…