KCR: ముగిసిన కేసీఆర్ విచారణ.. కమిషన్ అడిగిన ప్రశ్నలు ఇవే!
మాజీ సీఎం కేసీఆర్(KCR)పై కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ ముగిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేసీఆర్ను కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ దాదాపు 50 నిమిషాల పాటు విచారించారు. కమిషన్ మొత్తం 18 ప్రశ్నలు అడిగింది. ఆనకట్టల నిర్మాణానికి ఎవరు…
KCR: కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్.. ప్రశ్నిస్తున్న పీసీ ఘోష్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) బుధవారం కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట విచారణకు హాజరయ్యారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సీపేజీ వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే పలువురిని విచారించిన కమిషన్ తాజాగా కేసీఆర్ను విచారిస్తోంది.…
Kaleshwaram Commission: నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు గులాబీ బాస్
కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission) విచారణల అంశం తుదిదశకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై చివరగా BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Ex Cm KCR)ను ఇవాళ (జూన్ 11) కమిషన్ విచారించనుంది. ఇప్పటికే కేసీఆర్కు విచారణకు ఉదయం…
MLC Kavitha: జూన్ 4న ఎమ్మెల్సీ కవిత నిరసన.. BRS శ్రేణుల స్పందనేంటి?
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీస్ ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూన్ 4న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అధ్యక్షతన ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలపనున్నట్లు ప్రకటించారు. కాగా శనివారం సాయంత్రమే తెలంగాణ జాగృతి (telangana jagruthi)…