Indian Navy: భారత నేవీ అమ్ములపొదిలోకి మరో రెండు వార్ షిప్స్

భారత నావికాబలం(Indian Navy) మరింత రెట్టింపు కానుంది. వైజాగ్(Visakhapatnam) తీరంలో ఈరోజు (ఆగస్టు 26) ఉదయగిరి, హిమగిరి అనే యుద్ధనౌకలు నావికాదళంలో చేరనున్నాయి. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ఈ వార్ షిప్‌(Warships)లను జాతికి అంకితం…