ఇండియాలో ముయిజ్జు.. భారత టూరిస్టులకు స్పెషల్ రిక్వెస్ట్

Mana Enadu : మాల్దీవుల అధ్యక్షుడు (Maldives President) మొహమ్మద్‌ ముయిజ్జు  భారత్ లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం మధ్యాహ్నం ఆయన దిల్లీ చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌ (Sajidha Mohamed)తో కలిసి ఆయన…