Heavy Rains: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. వరదలకు 25 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు 25 మంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి (gowhathi)లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోగా.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపుర్ జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో ఆ…

Biren Singh: మణిపూర్​ సీఎం ఇంటి వద్ద బాంబు కలకలం

Mana Enadu : ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో (Manipur) అల్లర్లు ఆగడంలేదు. రెండు తెగల మధ్య ఘర్షణ కారణంగా ఏడాదిన్నరగా ఆ రాష్ట్రం అట్టుడికిపోతోంది. హింసాత్మక ఘటనలు, బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్​…