కాంట్రాక్ట్ కిల్లర్లతో భర్తను హత్య చేయించిన భార్య

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ (indoor) నుంచి మేఘాలయాకు హనీమూన్ కు వెళ్లిన జంట అదృశ్యం కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భర్తను హనీమూన్ లో ఉండగానే భార్య, మరో ముగ్గురితో కలిసి చంపి లోయలో పడేసినట్లు తేలింది. హనీమూన్‌ కోసం…

Heavy Rains: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. వరదలకు 25 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు 25 మంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి (gowhathi)లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోగా.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపుర్ జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో ఆ…