అసెంబ్లీ సాక్షిగా మెగా డీఎస్సీపై మంత్రి లోకేశ్ ప్రకటన

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly Sessions 2025) కొనసాగుతున్నాయి. ఇవాళ్టి సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాఠశాలల్లో ప్రహరీలు, మెగా డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానం ఇచ్చారు.…