Thummala| పంట భీమా పథకానికి ఆదర్శ రైతులే కీలకం..మంత్రి తుమ్మల

Mana Enadu: పంట భీమా పథకం అమలు చేయడంలో ఆదర్శరైతులు, రైతుల సంఘాల ప్రతినిధులే కీలకంగా ఉంటారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖరీఫ్ కార్యాచరణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అయిందని వివరించారు.రుణమాఫీ పథకం విధివిధానాలపై చర్చించారు.ఖరీఫ్ 2024 నుండి…