కాల్పులతో దద్దరిల్లిన ఏటూరు నాగారం.. ఏడుగురు మావోయిస్టులు మృతి

ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. చల్పాక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటచేసుకున్నాయి. ఈ భారీ ఎన్​కౌంటర్​లో (encounter) ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటనతో తెలంగాణలో (Telangana…