Mumbai train blasts case: ముంబై ట్రైన్ పేలుళ్ల కేసు.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీ స్టే
Supreme Court: ముంబై ట్రైన్ పేలుళ్ల కేసు(Mumbai train blasts case)కు సంబంధించి ఇటీవల బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు నిర్దోషులేనని తీర్పు వెలువరిస్తూ ఇతర…
Sanjay Dutt: సంజయ్ దత్ చెప్పి ఉంటే ముంబై పేలుళ్లు జరిగేవి కాదు: ఉజ్వల్ నికమ్
ఆర్థిక రాజధాని ముంబైలో అప్పట్లో జరిగిన పేలుళ్లు (Mumbai Blasts) దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 267 మంది మృతిచెందారు. ఈ పేలుళ్ల కేసును ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) వాదించారు. నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్…








