Fish Prasadam: ఆస్తమా బాధితులకు రిలీఫ్.. నేడు, రేపు చేప ప్రసాదం పంపిణీ
మృగశిర కార్తె(Mrigasira Karthi)ను పురస్కరించుకొని చేప ప్రసాదం పంపిణీ(Fish Prasadam Distribution)కి అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉబ్బస వ్యాధిగ్రస్థులకు బత్తిని కుటుంబీకులు(Bathini family) ఇచ్చే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం(Nampally Exhibition Grounds)లో ఇవాళ, రేపు పంపిణీ…
Numaish: నేడే నుమాయిష్ ప్రారంభం.. 44 రోజులు సందడే సందడి!
భాగ్యనగరవాసులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులను అలరించేందుకు నుమాయిష్ (All India Industrial Exhibition) సిద్ధమైంది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్(Exhibition Ground at Nampally)లో నుమాయిష్ జనవరి 1నే ప్రారంభం కావాలి. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్…








