Heavy Rains: ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు.. వరదలకు 25 మంది మృతి

ఈశాన్య రాష్ట్రాల్లో కుండపోత వర్షాలకు 25 మంది మరణించారు. అస్సాం రాజధాని గౌహతి (gowhathi)లో మట్టి కూరుకుపోయి ఐదుగురు చనిపోగా.. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. గోలాఘాట్, లక్ష్మీపుర్ జిల్లాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. దీంతో ఆ…